ఆంధ్రప్రదేశ్
రైలు ఢీకొని ముగ్గురు మృతి: మృతుల్లో మంత్రి సునీత బంధువు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 4 August 2016
అనంతపురం: ప్రసన్నాయపల్లి వద్ద గురువారం ఉదయం రైలు ఢీకొని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు రిలయన్స్ సంస్థలో ఇంజనీర్లుగా, మరొకరు రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి పరిటాల సునీత దగ్గరి బంధువు గిరిగా పోలీసులు గుర్తించారు. సునీతకు వరసకు అల్లుడైన గిరి మరణించడంతో పెద్ద సంఖ్యలో సమీప గ్రామాలవారు ప్రమాద స్థలానికి వచ్చారు. మంత్రి సునీత హుటాహుటిన ప్రసన్నాయపల్లికి వచ్చి గిరి తల్లిదండ్రులను ఓదార్చారు.