జాతీయ వార్తలు

రైల్వేను నిందించడం సరికాదు: రైల్వే బోర్డు ఛైర్మన్‌ అశ్విని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమృత్‌సర్: పట్టాల పక్కన దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు రైల్వే అధికారులకు ఎలాంటి సమాచారం లేదని రైల్వే బోర్డు ఛైర్మన్‌ అశ్విని లొహాని ఓ ప్రకటనలో వెల్లడించారు. రైల్వే సిబ్బందిని ఎందుకు అప్రమత్తంగా ఉంచలేదని అడిగిన ప్రశ్నకు లొహాని పై విధంగా స్పందించారు. జలంధర్‌-అమృత్‌సర్‌ రైలు నిర్ణీత వేగంతోనే ప్రయాణిస్తోందని, రైలును ఆపేందుకు డ్రైవర్‌ అత్యవసర బ్రేక్స్‌ కూడా వేసినట్లు తెలిసిందని ఆయన వెల్లడించారు. ఈ ఘటనపై రైల్వేను నిందించడం సరికాదని అన్నారు.