జాతీయ వార్తలు
కూల్చివేతలకు ముందే పాప చనిపోయింది: రైల్వే మంత్రి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 14 December 2015
న్యూఢిల్లీ : షకూర్ బస్తీలో అధికారులు రైల్వే ఆక్రమణలు తొలగింపు ప్రక్రియ ప్రారంభించడానికి ముందే పాప చనిపోయిందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు పార్లమెంట్లో వెల్లడించారు. పశ్చిమ ఢిల్లీలోని షకూర్ బస్తీలో నిన్న రైల్వే స్థలాల్లో ఉన్న ఆక్రమణల తొలగింపులో భాగంగా దాదాపు 1200 ఇళ్లను అధికారులు తొలగించారు. ఈ క్రమంలో ఓ ఇంట్లో ఆరు నెలల పసిపాప రుకైయా మరణించిన సంగతి తెలిసిందే.