రాష్ట్రీయం

బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
విశాఖపట్నం, మార్చి 13: దక్షిణ తమిళనాడు నుంచి రాయలసీమ వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు ఆదివారం తెలిపారు. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందన్నారు. అల్పపీడన ద్రోణి మరింత బలపడే అవకాశం ఉందని, 48 గంటల తర్వాత వర్షాలు పెరిగే అవకాశం ఉందన్నారు.