రాష్ట్రీయం

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. దీని ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని గంటకు 50 నుంచి 55 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం ప్రభావం వల్ల కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వ్యవసాయ పనులు చేపట్టిన రైతులకు ఈ వర్షాలు ఆటంకాన్ని కలిగిస్తున్నాయి.