జాతీయ వార్తలు

కాకినాడలో నిలిచిపోయిన విద్యుత్ సరఫరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: పెథాయ్ తుపాను కారణంగా కాకినాడలో విద్యుత్ సరఫరా పూర్తి గా నిలిచిపోయింది. భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు ఎవ్వరూ కూడా బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. కాకినాడకు200 కిలోమీటర్ల దూరంలో ఈ తుపాను కేంద్రీకృతమైంది.