జాతీయ వార్తలు

నేపాల్ వరదల్లో 65మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాట్మాండ: నేపాల్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు చనిపోయిన వారి సంఖ్య 65కి పెరిగింది. మరో 35మంది జాడ తెలియకుండా పోయింది. వరదల వల్ల 38 మంది గాయపడ్డారు. వరదల్లో చిక్కుకున్న 1146 మందిని నేపాల్ పోలీసు, సైనికులు కాపాడారు. లలిత్ పూర్, రౌతాహట్, భోజ్ పూర్ ప్రాంతాలు వరదనీటిలో చిక్కుకుపోవడంతో మృతుల సంఖ్య పెరిగింది.