జాతీయ వార్తలు

ఉత్తరాఖండ్‌లో 20మంది గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జన జీవనం అస్తవ్యస్తమైంది. ఉత్తరకాశీ జిల్లాలోని మోదీ ప్రాంతంలోని సనెల్ గ్రామాన్ని వరద నీరు ముంచెత్తటంతో 20 మంది గల్లంతయ్యారు. వీరిలో 15 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగతావారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఇదిలావుండగా రాష్ట్రంలో మంగళవారంనాడు వర్షాలు కురిశాయి. వాగులు, నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి.