జాతీయ వార్తలు

ఉగ్ర కదలికలపై రాజ్‌నాథ్ సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: దేశవ్యాప్తంగా దాడులు చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారంటూ ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరించిన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం ఉదయం అధికారులతో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. దేశ వ్యాప్తంగా తీసుకుంటున్న భద్రతా ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధావన్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అధిపతి, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులు పాల్గొన్నారు.