జాతీయ వార్తలు

తమిళనాడుకు అండగా ఉంటాం:రాజ్‌నాథ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: గజ తుపానుతో అల్లాడుతున్న తమిళనాడు రాష్ట్రానికి అండగా ఉంటామని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హామీ ఇచ్చారు. తమిళనాడు పరిస్థితులను సమీక్షించాల్సిందిగా కేంద్ర హోం సెక్రటరీ రాజీవ్ గౌబాను ఆదేశించామని అన్నారు. ఇదిలా ఉండగా గజ తుపాను మృతులకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం పది లక్షల పరిహారాన్ని ప్రకటించింది.