రాష్ట్రీయం

రాజన్నకు పట్టు వస్ర్తాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజన్న సిరిసిల్ల : వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారికి ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, టీటీడీ తరపున జేఈవో శ్రీనివాస్ రాజు పట్టు వస్ర్తాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం తరపున పట్టు వస్ర్తాలు ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నానని ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు.