జాతీయ వార్తలు

రాజీవ్‌కు ఘన నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 75వ జయంతి సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ నేతలు ఘన నివాళి అర్పించారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, కుమార్తె ప్రియాంకగాంధీ, రాహుల్ గాంధీ ఢిల్లీలోని రాజీవ్‌గాంధీ స్మారకప్రాంతమైన వీర్‌భూమి వద్ద నివాళులర్పించారు. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు గులామ్‌ నబీ అజాద్‌, భూపేందర్‌ సింగ్‌ హుడా, అహ్మద్‌ పటేల్‌ తదితరులు రాజీవ్‌ గాంధీకి నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు.