జాతీయ వార్తలు
మూకస్వామ్య దాడులపై పార్లమెంట్లో చర్చ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 19 July 2018
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ఆధారంగా మూకస్వామ్యదాడులకు పాల్పడటంపై ఈ రోజు ఉభయ సభల్లో చర్చ జరిగింది. మూకస్వామ్య, మూకోన్మాద దాడులను లోక్సభలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఖండించారు. ఘటనలు జరిగిన రాష్ట్రాల సీఎంలతో తాను స్వయంగా మాట్లాడానని, ఉన్మాదులను అరెస్టు చేయాలని సూచించినట్లు చెప్పారు