జాతీయ వార్తలు

రాజ్‌నాథ్‌తో తెరాస ఎంపీల సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: తెలుగురాష్ట్రాలకు చెందిన ఉమ్మడి హైకోర్టును త్వరితగతిన విభజించాలని తెరాస ఎంపీలు మంగళవారం ఇక్కడ కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. హైకోర్టు విభజన, ఆంధ్రా జడ్జిల ఆప్షన్ల రద్దు కోసం న్యాయవాదులు చేస్తున్న సమ్మె తీవ్రరూపం దాల్చుతోందని, ఇప్పటివరకూ ఏడుగురు తెలంగాణ జడ్జిలపై హైకోర్టు సస్పెన్షన్ విధించిందని వారు వివరించారు.