జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో అల్లర్లకు పాక్ అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: జమ్ము-కాశ్మీర్‌లో అల్లర్లను పాకిస్తాన్ ప్రేరేపిస్తూ, అమాయక యువతను తప్పుదోవ పట్టిస్తోందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విమర్శించారు. కాశ్మీర్‌లో హింసాత్మక పరిస్థితులపై గురువారం లోక్‌సభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. మన దేశానికి కిరీటంలా నిలిచే కాశ్మీర్‌లో విధ్వంసానికి పాక్ కుట్ర పన్నుతోందన్నారు. దేశంలో ఉగ్రవాదులను సమర్ధించేవారి సంఖ్య పెరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.