అంతర్జాతీయం

రాజ్‌నాథ్ రాకను నిరసిస్తూ ఇస్లామాబాద్‌లో ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో భారత హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాకను నిరసిస్తూ బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. హురియత్ కాన్ఫరెన్స్ నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీలో హిజ్బుల్ ముజాహిదీన్ నాయకుడు సలాహుద్దీన్ పాల్గొన్నారు. ఇస్లామాబాద్‌లో జరిగే సార్క్ సమావేశానికి భారత ప్రతినిధిగా రాజ్‌నాథ్ హాజరవుతున్నారు. ఇటీవల కాశ్మీర్‌లో హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీని భద్రతదళాలు హతమార్చినందుకు పాక్‌లో ముస్లిం సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.