జాతీయ వార్తలు

రాజ్‌నాథ్‌తో మెహబూబా భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ గురువారం శ్రీనగర్‌లో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. కశ్మీర్‌లో పరిస్థితులపై వారు చర్చించినట్లు సమాచారం.