జాతీయ వార్తలు

ఎలాంటి ఉగ్రదాడి జరిగినా ధీటైనా సమాధానం ఇస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌లో శనివారం తెల్లవారుజామున కొందరు ఉగ్రవాదులు భారత్‌లోకి జొరబడేందుకు ప్రయత్నించగా ఈ సందర్భంగా ఎదురు కాల్పులు జరిగాయి. ఈఘటనపై హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రధాని కార్యాలయంలో జరిగిన సమీక్షలో మాట్లాడుతూ దేశంలో ఎలాంటి ఉగ్రదాడి జరిగినా ఉపేక్షించబోమని, ధీటైనా సమాధానం ఇస్తామని అన్నారు. ఈ సమీక్షలో జాతీయ భద్రతా సలహాదారు, హోంశాఖ,రక్షణ శాఖ అధికారులు పాల్గొన్నారు.