జాతీయ వార్తలు

రాజ్యాంగ ఫలాలు అందరికి చేరాలి : వెంకయ్యనాయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : రాజ్యాంగ ఫలాలు అందరికీ చేరేందుకు ప్రతి సభ్యుడు కృషిచేయాల్సిన అవసరం ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. రాజ్యసభలో ఆయన రాజ్యాంగం అనే అంశంపై మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాతలు కన్న కలలు సార్థకం చేస్తున్నామా లేదా అని సమీక్షించుకోవాలన్నారు.