అంతర్జాతీయం

ఉగ్రవాదాన్ని సమర్థించడం నేరమే: రాజ్‌నాథ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్: ఉగ్రవాదాన్ని సమర్థించే వ్యక్తులు, దేశాలు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని భారత హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఇస్లామాబాద్‌లో గురువారం సార్క్ దేశాల హోం మంత్రుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరోక్షంగా పాకిస్థాన్‌పై విమర్శలు చేశారు. ఉగ్రవాదంలో మంచిది, చెడ్డది అనేవి ఉండవన్నారు. ప్రపంచ వ్యాప్తంగా దీన్ని అరికట్టాలన్నారు. ఉగ్రవాదులను హీరోలుగా కీర్తించడాన్ని నిలువరించాలని పరోక్షంగా పాక్‌ను ఉద్దేశించి ఆయన అన్నారు.