ఆంధ్రప్రదేశ్‌

కడప జిల్లాలో బాలిక మృతదేహం వెలికితీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప: కడప జిల్లాలోని సికె దినె్న మండలం కొప్పర్తిలో నాలుగు రోజులుగా కనిపించకుండా పోయిన ఆరేళ్ల బాలిక ఆస్మా హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు గ్రామానికి చెందిన ఓబయ్య అనే నిందితుడు అంగీకరించాడు. బాలిక మృతదేహాన్ని పూడ్చిపెట్టిన స్థలాన్ని నిందితుడు చూపించడంతో మిస్టరీ వీడింది. మృతదేహాన్ని తహశీల్దార్ సమక్షంలో బయటకు తీసి పోలీసులు పోస్టుమార్టంకు తరలించారు. ఈ దారుణం గురించి నిందితుడి భార్య పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిసింది.