తెలంగాణ

రాజోలిబండపై కాంగ్రెస్ నిరశన దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్: రాజోలిబండ ఎత్తిపోతల పథకానికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ సోమవారం ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టింది. అయిజ మండలం సిందనూరు వద్ద ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ వేలాదిమంది అనుచరులతో చేపట్టిన దీక్ష వద్దకు సిఎల్‌పి నాయకుడు జానారెడ్డి, శాసనమండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ తదితరులు హాజరై మద్దతు ప్రకటించారు. మరమ్మతులు చేపట్టడంలో తెరాస సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందున సగం ఆయకట్టుకు కూడా నీరు అందడం లేదని సంపత్‌కుమార్ అన్నారు.