ఆంధ్రప్రదేశ్‌

భారీగా ఎర్రచందనం స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: ఆంధ్ర- కర్నాటక సరిహద్దుల్లోని టోల్‌గేట్ వద్ద సోమవారం ఉదయం పోలీసులు ఓ లారీలో తరలిస్తున్న సుమారు మూడు టన్నుల ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. లారీని వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. దుంగల విలువ సుమారు 80 లక్షల రూపాయలను తెలిసింది.