క్రీడాభూమి

రియో పారాలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణం, కాంస్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ : పారాలింపిక్స్‌లో భారతదేశానికి బంగారు పతకం తెచ్చిన మొట్ట మొదటి హై జంపర్‌గా మరియప్పన్ తంగవేలు రికార్డు సృష్టించాడు. 1.89 మీటర్లు జంప్ చేసి ఈ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. మరో క్రీడాకారుడు వరుణ్ సింగ్ భాటి 1.86 మీటర్లు జంప్ చేసి కాంస్య పతకాన్ని సాధించాడు. టీ-42 హైజంప్ ఈవెంట్‌లో వీరిద్దరూ ఈ పతకాలు సాధించారు. స్వర్ణ పతక విజేతకు రూ.75 లక్షలు, కాంస్య పతక విజేతకు రూ. 30 లక్షలు బహుమతిగా క్రీడల మంత్రిత్వ శాఖ ఇస్తుంది.