రాష్ట్రీయం

రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు: జిల్లాలో మంగళవారంనాడు జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. బనగానిపల్లె మండలం కొత్తపేట గ్రామం వద్ద లారీ-ఆటో ఢీకొనటంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న రామచంద్రుడు, చెన్నకేశవ, వెంకటశివ అనే వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.