రాష్ట్రీయం
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 21 May 2018
గుంటూరు : గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం నులకపేట వద్ద మంగళగిరి వైపు వెళుతున్న బైక్ను వెనుకనుంచి వచ్చిన ఇసుకలారీ ఢీ కొట్టింది. బైక్పై ఉన్న భార్యాభర్తలు కమ్మతోట శ్రీకాంత్, సరిత, వారి ఏడాది కుమార్తె అక్షర అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.