రాష్ట్రీయం

రోడ్డు ప్రమాదంలో ఐదుగురి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు: జిల్లాలోని కుప్పం నియోజకవర్గం పోడూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మృతిచెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడుకు వెళుతున్న వ్యాన్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. వీరు తమిళనాడుకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు.