జాతీయ వార్తలు

రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు: కర్నూలు జిల్లా ఆలూరు మండల పరిధి పెద్దహోతూరు సమీపంలో ఇవాళ వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రాలీ ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా..మరో 15 మంది తీవ్ర గాయాలయ్యాయి. కర్నూలు నుంచి ఎల్లార్తి దర్గాకు ట్రాలీ ఆటోలో వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది.