జాతీయ వార్తలు
పాఠశాల వ్యాన్, బస్సు ఢీకొని ఏడుగురు విద్యార్థులు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 22 November 2018
సత్నా: మధ్యప్రదేశ్లోని సత్నా జిల్లా బిర్సింగ్పూర్ ప్రాంతంలో పాఠశాల వ్యాన్, బస్సు ఢీకొన్న ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్తో సహా ఏడుగురు విద్యార్థులు మృతిచెందారు. మరో 12 మంది విద్యార్థులు గాయపడ్డారు. గాయపడినవారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడైంది. పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.