తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాగునూరు: మహబూబ్‌నగర్ జిల్లా మాగునూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందారు. విశాఖకు చెందిన అవినాష్ (26), అరవింద్(27), అనిల్(26) కర్ణాటకలోని ఘోకర్ణి నుంచి స్వగ్రమానికి కారులో వస్తుండగా నల్లగట్టు సమీపంలో నిర్మాణంలో ఉన్న కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అవినాష్, అరవింద్, అనిల్ అక్కడికక్కడే మృతిచెందగా మరో ముగ్గురు యువకులు గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.