తెలంగాణ

రోడ్డుప్రమాదంలో ఇద్దరు కూలీలు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంగారెడ్డి: నార్సింగ్ అప్పా కూడలి వద్ద రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొని ఇద్దరు కూలీలు దుర్మరణం చెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతులను కర్ణాటకకు చెందిన భీమప్ప, రాములుగా గుర్తించారు.