జాతీయ వార్తలు

కొల్హాపూర్ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబై: మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం గుర్తుతెలియని వాహనం ఓ ట్రక్కును ఢీకొట్టడంతో ఐదుగురు విద్యార్థులు దుర్మరణం చెందారు. మరో 29 మందికి గాయపడ్డారు. ముంబై-బెంగళూరు జాతీయ రహదారిపై నాగాన్ గ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు వెల్లడించారు.