రాష్ట్రీయం
డబ్బులు తీసుకుని మాట్లాడాల్సిన అవసరం లేదు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 20 June 2018
హైదరాబాద్: ప్రధాని మోదీకి వ్యతిరేకంగా తాను ఇష్టప్రకారమే మాట్లాడుతున్నానని వేముల రోహిత్ తల్లి రాధికా తెలిపారు. ఇందులో ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు, ఒత్తిడిలు లేవని అన్నారు. డబ్బులు తీసుకుని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదని అన్నారు. ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ సంస్థ తనకు డబ్బు సాయం చేస్తామని వాగ్ధానం చేసిన మాట వాస్తవమేనని, అయితే వారు తనను ఎలాంటి రాజకీయ ప్రయోజనాలకు వాడుకోలేదని స్పష్టంచేశారు. ఐయూఎంఎల్ వారు ఏ మీటింగ్ పెట్టినా వెళ్లి మాట్లాడతానని చెప్పారు. నా బిడ్డ చనిపోయాడు. మోదీ అంటే కడుపుమంట. అందుకే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని వెల్లడించారు.