ఆంధ్రప్రదేశ్‌

అక్రమాలపై బాబు నోరు విప్పరేం?: రోజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎపి రాజధాని ప్రాంతంలో భారీ స్థాయిలో భూదందాలు నడుస్తున్నాయని, ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు నోరు విప్పడం లేదని వైకాపా ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. ఆమె గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, బినామీల పేరిట భూములను కొనడంలో మంత్రులు ముందంజలో ఉన్నారని ఆరోపించారు. టిడిపి యువనేత నారా లోకేష్, రాష్ట్ర మంత్రులు నారాయణ, పత్తిపాటి పుల్లారావు, కేంద్ర మంత్రి సుజనా చౌదరి అక్రమంగా భూములు చేజిక్కించుకుంటున్నారని ఆమె అన్నారు.