ఆంధ్రప్రదేశ్‌

తిరుమలకు చేరుకున్న రాష్టప్రతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల: రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం మధ్యాహ్నం తిరుమల చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి ఆయన రోడ్డు మార్గంలో ఇక్కడికి చేరుకున్నారు. ఈరోజు ఆయన స్వామివారిని దర్శించుకుని అర్చనలు చేస్తారు. గవర్నర్ నరసింహన్, సిఎం చంద్రబాబు, పలువురు మంత్రులు రాష్టప్రతి వెంట ఉన్నారు.