రంగారెడ్డి

అటవీ భూముల సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, జూలై 18: గ్రామాల్లోని అటవీ భూములను తహశీల్ధార్‌లు సర్వే చేసి అటవీ శాఖ అధికారులకు అప్పగించాలని మేడ్చల్ కలెక్టర్ ఎంవీ రెడ్డి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఫారెస్ట్, ఇరిగేషన్, పంచాయతీ రాజ్, రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ రెడ్డి మాట్లాడుతూ ఫారెస్ట్ భూముల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రహరీలు నిర్మించాలని ఆదేశించారు.