రంగారెడ్డి

ఆలయ పరిసరాలలో భక్తులు పరిశుభ్రతను పాటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, అక్టోబర్ 14: కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయ పరిసరాలలో పరిశుభ్రతను పాటించాలని ఆలయ చైర్మన్ తటాకం నారాయణ శర్మ, ఈవో సుధాకర్ రెడ్డి భక్తులను కోరారు. సోమవారం స్వచ్ఛత ఆలయంలో భాగంగా పరిసర ప్రాంతాలలో శ్రమదానం ద్వారా పిచ్చిమొక్కలు, చెత్తను తొలగించి శుభ్రం చేశారు. కార్తీక మాసోత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేయనున్న క్యూలైన్ల పనులను ప్రారంభించారు.