ఆంధ్రప్రదేశ్‌

ఎ.పి.కి అండగా కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: రాష్ట్ర విభజన అనంతరం పలు సమస్యలను ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని కేంద్ర మంత్రి వెంకయ్య హామీ ఇచ్చారు. విశాఖలో భాగస్వామ్య సదస్సు సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ ఎ.పి.కి ఇప్పటికే 1.93 లక్షల ఇళ్లను మంజూరు చేశామన్నారు. 28 పట్టణాలను అమృత్ కింద, ఒక పట్టణాన్ని వారసత్వ నగరంగా గుర్తించామన్నారు.