ఆంధ్రప్రదేశ్‌

వైకాపా ఎమ్మెల్యేలతో బాబు మంతనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఎపి నుంచి రాజ్యసభకు జరిగే ఎన్నికల్లో నాలుగో అభ్యర్థిని నిలిపే విషయమై టిడిపిలో చేరిన 17 మంది వైకాపా ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఇక్కడ మంతనాలు జరుపుతున్నారు. వాస్తవానికి అసెంబ్లీలో తనకున్న సంఖ్యాబలం మేరకు మూడు రాజ్యసభ స్థానాలను టిడిపి కైవసం చేసుకునే పరిస్థితి ఉంది. మరో స్థానాన్ని వైకాపా గెలుచుకునే వీలుంది. అయితే, వైకాపాను వీడిన 17 మందితో పాటు ఆ పార్టీ నుంచి మరికొందరు సహాయ పడితే నాలుగోసీటును సైతం గెలుచుకోవచ్చుననే దిశగా టిడిపి నేతలు ఆలోచిస్తున్నారు.