జాతీయ వార్తలు

ఆరెస్సెస్ సంకల్ప రథయాత్ర ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అయోధ్యలో రామాలయాన్ని నిర్మించాలని కోరుతూ ఆరెస్సెస్ సంకల్ప రథయాత్ర చేపట్టింది. శనివారం ప్రారంభమైన ఈ యాత్ర ఈనెల 9న ముగిస్తుంది. అనంతరం రామ్‌లీలా మైదానంలో ఆరెస్సెస్,వీహెచ్‌పీ ఈనెల 9న ధర్మపోరాట సభను నిర్వహించనున్నాయి.