తెలంగాణ

పుష్కర పనులు వేగవంతం: రాజీవ్‌శర్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కృష్ణా పుష్కరాల కోసం చేపట్టిన పనులను సకాలంలో నాణ్యతతో పూర్తిచేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆదేశించారు. ఆయన సచివాలయంలో సోమవారం నాడు దేవాదాయ, ఇరిగేషన్ శాఖల అధికారులతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. పుష్కర ఘాట్లు, టాయిలెట్లు, మంచినీటి వసతి తదితర సౌకర్యాలను అనుకున్న సమయానికి పూర్తి చేయాలన్నారు. భక్తులకు ఎలాంటి అవస్థలు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.