జాతీయ వార్తలు

ఆర్టీసీ బస్సులో అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ముగ్గురు ఎమ్మెల్యేలు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి అసెంబ్లీకి వచ్చారు. శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కేపీ వివేకానంద్, మాధవరం క్రిష్ణారావులు బుధవారం ఉదయం ఆర్టీసీ బస్సు ఎక్కి అసెంబ్లీకి వచ్చారు. కాగా... బస్సుల్లో ప్రయాణించే వారి ఇబ్బందులు, ట్రాఫిక్ కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకే తాము సాధారణ ప్రయాణికుల మాదిరిగా బస్సుల్లో ప్రయాణిస్తున్నామని ఈ సందర్బంగా ఎమ్మెల్యేలు తెలిపారు.