రాష్ట్రీయం

సీఎం మాట నిలబెట్టుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని సీఎం కీసీఆర్ ఇచ్చిన తన హామీని నిలబెట్టుకోవాలని టీజేఎంయూ జనరల్ సెక్రటరీ హనుమంతు అన్నారు. సోమవారంనాడు టీఎస్ ఆర్టీసీ సంఘాలు, జేఏసీ నేతలతో జనరల్ బాడీ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ 2011 నుంచి ఆర్టీసీలో నియామకాలే లేవని అన్నారు. తమ సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే సమ్మె తప్పదని అన్నారు.