జాతీయ వార్తలు

ఆర్టీసీ బస్సులు ఢీకొని నలుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్ణాటక: గుల్బర్గా వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. మరో పది మంది గాయపడ్డారు. పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.