రాష్ట్రీయం

టీఎంయూ నేతలతో మంత్రి భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: ఆర్టీసీ గుర్తింపు సంఘం టీఎంయూ నేతలతో తెలంగాణ రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి సమావేశమయ్యారు. ఆర్టీసీకి సుమారు రూ.3వేల కోట్ల అప్పు ఉందని.. దానికి ఏడాదికి రూ.250 కోట్ల వడ్డీ కడుతున్నామని మంత్రి తెలిపారు. కార్మికులు తప్పుడు ఆలోచనలతో సమ్మెకు దిగడం సరికాదని మంత్రి కోరారు.
దీనిపై టీఎంయూ నేత అశ్వత్థామరెడ్డి స్పందిస్తూ... ఇప్పటికైతే సమ్మె వాయిదా వేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. రేపు మధ్యాహ్నం కార్మిక సంఘాలతో సమావేశమై తదుపరి నిర్ణయం ప్రకటిస్తామన్నారు.