తెలంగాణ

ఎపికి బస్సులను పెంచుతాం: టిఎస ఆర్టీసీ చైర్మన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తమ సంస్థ ఆదాయాన్ని మరింతగా పెంచుకునేందుకు ఎపికి బస్సుల సంఖ్యను పెంచుతామని తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ గురువారం తెలిపారు. లాభదాయకంగా ఉన్న రూట్లలో బస్సుల సంఖ్యను పెంచితే ఆర్టీసీకి కొంతవరకైనా నష్టాలు తగ్గుతాయన్నారు. నగరంలోని ఎంజిబిఎస్‌ను 9 కోట్ల రూపాయల ఖర్చుతో ఆధునీకరిస్తామన్నారు.