జాతీయ వార్తలు

యూరీ, నౌగామ్‌లో ఎన్‌కౌంటర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్‌ : కా శ్మీర్‌లోని యూరీ, నౌగామ్‌లో బుధవారం ఎన్‌కౌంటర్లు కొనసాగుతున్నాయి. యూరీ వద్ద సరిహద్దు దాటి వచ్చేందుకు 12 నుంచి 15 మంది ఉగ్రవాదులు ప్రయత్నించారు. 10 మంది ఉగ్రవాదులను ఆర్మీ హతమార్చింది. నౌగామ్‌లో ఐదారుగురు ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించారు. నౌగామ్‌లో ఒక ఆర్మీ జవాను చనిపోగా , మరో ఇద్దరు గాయపడ్డారు. ఇంకా సరిహద్దులోని కొన్ని ప్రాంతాల నుంచి ఉగ్రవాదులు చొరబాట్లకు ప్రయత్నిస్తున్నారు. చలికాలం ప్రారంభమయ్యేలోపు వందల సంఖ్యలో ఉగ్రవాదులు సరిహద్దులు దాటి వచ్చే ప్రమాదం ఉందని ఆర్మీ అధికారులు అనుమానిస్తున్నారు.