జాతీయ వార్తలు

రన్‌వేపై విమానాన్ని ఢీకొన్న బస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: ఇక్కడి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎయిర్‌పోర్ట్‌లో మంగళవారం ఉదయం రన్‌వేపై ఆగి ఉన్న ఎయిర్ ఇండియా విమానాన్ని ఓ బస్సు అదుపుతప్పి ఢీకొంది. ఐతే ఆ సమయంలో విమానంలో ప్రయాణీకులెవ్వరూ లేరు. బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.