జాతీయ వార్తలు

శబరిమల తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలు ప్రవేశించవచ్చని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ తీర్పుపై దాదాపు 49 రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. బుధవారం నాడు కూడా మరో పిటిషన్ దాఖలు కావటంతో సీజీఐ జస్టిస్ రింజన్ గొగయ్ ఈ పిటిషన్‌ను పరిశీలించారు. ఈ రివ్యూ పిటిషన్లపై బహిరంగ విచారణ జనవరి 22న చేపడతామని అప్పటి వరకు ఆగాల్సిందిగా ఆయన కోరారు. ఇదిలావుండగా ఈనెల 17న శబరిమలను దర్శించుకునేందుకు తనకు భద్రత కల్పించాల్సిందిగా సామాజిక కార్యకర్త తృప్తిదేశాయ్ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను కోరారు.