జాతీయ వార్తలు

విమానాశ్రయంలోనే తృప్తి దేశాయ్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొచ్చి: అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుంటానని వచ్చిన సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్ కొచ్చి విమానాశ్రయంలోనే ఉండిపోయారు. విమానాశ్రయం బయట వేలాది మంది భక్తులు బైఠాయించి అయ్యప్ప న్మామస్మరణ చేస్తూ ఆమెను విమానాశ్రయం నుంచి బయటకు రానీయకుండా అడ్డుకున్నారు. ఆమె, ఆమె వెంట వచ్చిన బృందం ట్యాక్సీలను బుక్ చేసుకున్నా డ్రైవర్లు సైతం ముందుకు రాలేదు. తాము వచ్చి పది గంటలైనా బయటకు వెళ్లలేకపోయామని నిరసన వ్యక్తం చేశారు.